W.G: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర ఇవాళ 24 రోజు 600 కిలోమీటర్లు చేరుకుంది. పాదయాత్ర భీమవరం సీపీఎం కార్యాలయానికి చేరుకుంది. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ.. జిల్లాలో తాగునీరు, రోడ్ల సమస్యలు, టిట్కో గ్రుహాల సమస్యలపై ప్రజల నుంచి వినతులు వచ్చాయన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు.