వికారాబాద్: నవాబుపేట మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకులు ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైపు గ్యాస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పెట్రోల్ బంకులు కూడా బంద్ కావడంతో రాబోవు రోజుల్లో ఏం జరుగుతుందోనని వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.