IPL-2026లో SRH బౌలింగ్ విభాగంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లు 250 రన్స్ చేసినా, బౌలర్లు అన్నే ఇచ్చేలా ఉన్నారని అన్నాడు. ప్రస్తుతం బ్రైడన్ కార్స్ ఒక్కడే పోరాడుతున్నాడని పేర్కొన్నాడు. కమిన్స్, మలింగా వంటి దిగ్గజాలు లేకపోవడం జట్టుకు పెద్ద లోటని, కేవలం భారత బౌలర్లపైనే ఆధారపడటం రిస్క్ అని అభిప్రాయపడ్డాడు.