TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. 62 ఎకరాలపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో అయిల్పామ్ ఫ్యాక్టరీని నిర్మించారు. నర్మెట్టలో రూ.80 కోట్లతో నిర్మించే వంటనూనె రిఫైనరీకి శంకుస్థాపన చేశారు.