సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభకు హుస్నాబాద్ చెందిన రైతులు, నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లత కృష్ణ స్వామి, 10వ వార్డ్ కౌన్సిలర్ సావుల మంజుల, మాలపల్లె గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత -రాజు, సావుల వెంకటస్వామి, బూరుగు సతీష్, నల్వాల ఆనందం తదితరులు పాల్గొన్నారు.