NLR: తమిళనాడుకు చెందిన బోట్లను ఆంధ్రా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే టీడీపీ నేతలు వాటిని దొంగచాటుగా వదిలేశారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్ధ రాజకీయాల కోసం టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు ఈ పని చేశారని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం మీద టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు.