TPT: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో స్థానిక భజన మండలి కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం తెల్లవారుజామున 5 గంటలకే కార్యక్రమం ప్రారంభమై స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సాగింది.