KRNL: గోనెగండ్ల మండల పరిషత్ అభివృద్ధి శాఖ కార్యాలయంలో 2027 జనాభా గణన సర్వే మొదటి దశ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సచివాలయ, సర్వే సిబ్బందికి 3 రోజుల పాటు అవగాహన తరగతులు నిర్వహించారు. దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనాభా గణన అత్యంత కీలకమని ఎన్యుమరేటర్ నరసింహులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు సేకరించనున్నారు.