KRNL: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నేడు (బుధవారం) విడుదల చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తారు. విద్యార్థులు HIT TV యాప్ ద్వారా వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.