ATP: గుత్తి పింఛన్ భవనంలో శుక్రవారం మహిళా కవిత్రి కుమ్మర మొల్ల 586 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కోశాధికారి జన్నే కుల్లయి బాబు, సెక్రటరీ రామ్మోహన్ ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కవయిత్రి మొల్లను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.