అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజలను సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఉచిత వైఫై వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దని, ఫేక్ ప్రొఫైల్లకు దూరంగా ఉండాలన్నారు.