KRNL: డయాగ్నొస్టిక్ బ్లాక్లో రోగుల మెరుగైన సేవలను వైద్యులు అందించాలని కర్నూలు GGH సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలోని తన కార్యాలయంలో డయాగ్నొస్టిక్ వైద్యులతో సమీక్ష చేశారు. డయాగ్నొస్టిక్ బ్లాక్లో శాంపిల్ సేకరణ, శాంపిల్ నమూనా, రిపోర్ట్స్ ప్రదేశంలో జనాలు భారీగా గుమిగూడటం, క్యూ లేకపోవడం గుర్తించామన్నారు.