KDP: దువ్వూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇరువురిపై కేసు నమోదు చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై ధనుంజయుడు తెలిపారు. బుధవారం మండలంలోని జొన్నవరం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 25 బస్తాల రేషన్ బియ్యంతోపాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేశామన్నారు.