ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం నుంచి ఆదివారం టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం అక్కడనుండి నిడమర్రులో జరగనున్న టీడీపీ ఆవిర్భావ సభా ప్రాంగణానికి ర్యాలీగా తరలి వెళ్లారు.