KRNL: పాత కక్షలతో వ్యక్తిపై కత్తి, రాడ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా త్రీటౌన్ సీఐ పి.శేషయ్య తెలిపారు. ఖడక్పురాకు చెందిన షేక్ మహమ్మద్ అల్తాఫ్పై మార్చి 29న ప్రభుత్వ ఆసుపత్రిలో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై నమోదు చేసిన కేసులో ST సోహెల్, చాకలి వసంత కుమార్ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.