NDL: చాగలమర్రి మండలం పెద్దవంగలిలో శ్రీదస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు నాలగు పళ్ల ఎద్దుల బండలాగుడు పోటీలు జరగనున్నట్లు దర్గా కమిటి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ. 30,116, రూ. 20,116, రూ.15,116, రూ.10, 016, రూ. 5,016, రూ.4,016 బహుమతులు ఇవ్వనున్నట్లు కమిటీ పేర్కొంది.