గుంటూరు SVN కాలనీ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు SVN కాలనీ, గుజ్జనగుండ్లలోని కొంత ప్రాంతంనకు విద్యుత్త్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ టౌన్ ఏఈ పి. హుస్సేన్ ఖాన్, డీఏఈ ఎన్. గురవయ్య తెలిపారు.