మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ల క్రేజీ థ్రిల్లర్ సీక్వెల్ ‘దృశ్యం 3’. గత రెండు భాగాల భారీ విజయాల తర్వాత వచ్చిన ఈ మూడో భాగం థియేటర్లలో బ్లాస్ట్లా నిలిచింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను రాబడుతోంది. వరల్డ్వైడ్గా కేవలం 7 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం సెన్సేషనల్ హిట్గా దూసుకుపోతోంది.