GNTR: పెదవడ్లపూడి గ్రామంలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రారంభించారు. రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకాన్ని రిబ్బన్ కట్ చేసి, స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటి పంపిణీని ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.