KDP: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా 352 KGBVల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలు, 7-10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అన్ని KGBVల్లో కలిపి 32,079 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 69,362 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.