VSP: వేసవిలో నీటిని పొదుపుగా వాడాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ప్రస్తుతం విశాఖకు రోజుకు 400 MLD నీటి అవసరం ఉండగా, 2047 నాటికి 726 MLDకు పెరుగుతుందన్నారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలు జాగ్రత్తగా నీటిని వినియోగించాలని సూచించారు. భవిష్యత్ అవసరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలని తెలిపారు.