SKLM: నిబంధనలకు వ్యతిరేకంగా పట్టపగలే అధిక లోడులు ప్రయాణం సాగిస్తున్నందున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. నరసన్నపేట జాతీయ ప్రధాన రహదారిపై గురువారం పాతపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఒక భారీ ట్రాక్టర్ రోడ్డు మధ్యగా ఉండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటివి పునావృతం కాకుండా చూడాలని స్థనికులు అదికారులను కోరుతున్నారు.