VSP: డీప్ సీ ఫిషింగ్కు వెళ్లిన మెఖనైజ్డ్ బోటు ఇంజన్ దెబ్బతిని సముద్రంలో చిక్కుకుపోయింది. ట్రాన్స్పాండర్ సాయంతో స్థానాన్ని గుర్తించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని రక్షించింది. శ్రీలంకకు చెందిన నలుగురు, విశాఖకు చెందిన ఇద్దరు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ఈ సదుపాయం ప్రాణరక్షణలో కీలకమని యజమాని తెలిపారు.