VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోదరుడు తమ్మన్నశెట్టి గత కొద్దిరోజుల క్రితం స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) శనివారం విజయనగరంలోని వారి స్వగృహమందు కోలగట్ల సోదరులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.