TPT: అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించాలని, నగరపాలక కమిషనర్ ఎన్. మౌర్య, సిబ్బందిని ఆదేశించారు. ఒక్కొక్కరు ఒక్క టోకెన్ మాత్రమే తీసుకోవాలని సూచించారు. వచ్చేవారికి నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని తెలిపారు.