TPT: పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర” అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం అని తెలియజేశారు. అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆసుపత్రి ప్రాంగణంలో “స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమం చేపట్టారు.