ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇంఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన DRC మీటింగ్లో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల దేవాలయానికి భక్తుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు కేటాయించాలన్నారు. అలాగే R&B రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయ్యాలని కోరారు. తిరుమలంపాలెం గ్రామకంఠం 22A భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.