PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో 10 రోజుల పాటు బస్సుల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ లక్ష్మణరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్విన్పేట జంక్షన్ నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.