PPM: పార్వతీపురం పట్టణంలోని ఐటీడీఏ, బెలగాం ఫీడర్ల పరిధిలో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు నేపథ్యంలో ఇవాళ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరాకి అంతరాయం కలుగుతుందని ఈపీడీసీఎల్ ఈఈ కె. గోపాలరావు నాయుడు తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
Tags :