NTR: విస్సన్నపేట మండలం తాతకుంట్ల తండాతో పాటు పలుతండాల్లో టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుడివాడ వారిచే ఉచిత వైద్య శిబిరం బుధవారం ఏర్పాటు చేశారు. ఎముకలు గ్యాస్ట్రో, సాధారణ వ్యాధులకు నిపుణులైన వైద్యులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.