WGL: జిల్లాలో 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులకు ఆదేశించారు. కేంద్రాలలో గోనే సంచులు, తేమ కొలిచే యంత్రాలు వంటి అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు.