E.G: రాజమండ్రి నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు నడుస్తున్న ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ ఆదేశాల మేరకు గత 2 రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సుల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు చేసినట్లు గుర్తించారు.