TPT: మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎవరు కూడా బయట తిరగవద్దని ముఖ్యంగా చెట్ల కింద సేద తీరాలని, అలాగే కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాచి చల్లార్చిన నీటిలో కలుపుకుని తాగాలని సూచించారు.