అన్నమయ్య: పుంగనూరు జాతర సందర్భంగా రామసముద్రంలోని ఎంఎంపీ రమణరెడ్డి పుంగనూరు నివాసంలో బుధవారం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు మదనపల్లి నియోజకవర్గ సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్, మాజీ మార్కెట్ ఛైర్మన్ తట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జాతర విశేషాలపై మాట్లాడుకుంటూ.. కొంతసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.