SKLM: ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం RIO ఆర్. సురేశ్ కుమార్ ఇవాళ తెలిపారు. ఈ నెల 27 వ తేదీ లోపు ఫీజులు చెల్లించాలని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు, అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.