CTR: ప్రజల సమస్యలను రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలని చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. రీ-సర్వే కార్యక్రమాన్ని ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలన్నారు. జీరో ఖాతాలు, క్యాస్ట్ సూమోటో, హౌసింగ్, వాటర్ బాడీస్ రక్షణ, 22 ఏ, పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు.