KRNL: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పసుపల గ్రామంలోని తన నివాసం నుంచి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఉల్సాల పావని, బురాన్ దొడ్డి నాగమ్మ, మధు కృష్ణ, భూషణం లకు రూ.2,26,249 విలువైన చెక్కులు సోమవారం అందజేశారు. ఈ సహాయానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, విష్ణువర్ధన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.