ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని మంగమూరులో రోడ్లో ఆదివారం తెల్లవారుజామున ఆరుగురిని ఒంగోలు తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాడిద మాంసం పేరుతో గుర్రాల మాంసాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు మాంసం, ఆటోలు 4, ఓ కారు సజీవంగా ఉన్న రెండు గుర్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.