SKLM: జిల్లాలో పారిశ్రామి కాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం జూమ్ యాప్ ద్వారా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో MSME పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు.