W.G: నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో వరి కోత పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. హార్వెస్టర్ ద్వారా జరుగుతున్న కోత పనులపై రైతులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు PMDS కిట్లు పంపిణీ చేశారు. డీజిల్ కొరత నేపథ్యంలో హార్వెస్టర్ యజమానులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టి కూపన్లు అందజేశారు.