VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పూసపాటిరేగ మండలం కందివలస గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.