GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురువారం గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అంబటి నివాసంపై జరిగిన దాడుల అంశాన్ని వీరిద్దరూ చర్చించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయని,అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం బాధాకరమని కాసు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.