ELR: ఉంగుటూరు మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా GP నిధులు 15.35లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ, డ్రైన్ల నిర్మాణానికీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.