VSP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించే వరకు పోరాటం ఆగదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పడాల గోవింద్ హెచ్చరించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే దీక్ష 1838వ రోజుకు చేరిందని తెలిపారు. కేంద్రంపై కార్పొరేట్ అనుకూల విధానాల ఆరోపణలు చేశారు. ప్లాంట్కు గనులు, ప్యాకేజీ, కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.