SS: మంత్రి సత్యకుమార్ బుధవారం ఢిల్లీలో పర్యటిస్తూ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. భవ్య పథకం కింద రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పార్కులు మంజూరు చేయాలని, ముదిగుబ్బ మండలానికి ప్రత్యేకంగా ఒక పార్క్ కేటాయించాలని కోరారు. బత్తలపల్లికి కృషి విజ్ఞాన కేంద్రం, రాష్ట్రానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మంజూరు చేయాలని విన్నవించారు.