NDL: డోన్లో మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్&బీ గెస్ట్ హౌస్లో ఇవాళ ఉదయం వాకింగ్ చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను అధికారులు నిర్లక్ష్యం చేసి నిరుపయోగంగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .అలాగే ఎంపీడీవో కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.