ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ను LSG చిత్తు చేసింది. 157 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.5 ఓవర్లలో ఛేదించి, 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంత్(68*) హాఫ్ సెంచరీతో రాణించగా, మార్క్రమ్ 45 పరుగులు చేశాడు. SRH బౌలర్లలో దూబే 2.. మలింగ, శివాంగ్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ సీజన్లో SRHకి ఇది రెండో పరాజయం.