NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన బోగోలు మండలం జువ్వల దీన్నే గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ సందర్శించడానికి మాజీ సీఎం వస్తున్నారని తెలియజేశారు.