కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలో నడిపూడి నుంచి వచ్చే పంపింగ్ మెయిన్ నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 14 సాయంత్రం, ఏప్రిల్ 15 ఉదయం మంచినీటి సరఫరా నిలుపుదల చేయబడుతుందని మునిసిపల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలు ముందుగా నీటిని నిల్వ చేసుకోవాలని కోరారు.