ASR: జీకేవీధి మండలం పెదవలస పంచాయతీ వద్ద రైతు సేవ కేంద్రంలో బుధవారం ఆధార్ సేవలు ప్రారంభం అయ్యాయని సచివాలయ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని పేరు మార్పులు, చేర్పులు, కొత్తగా ఆధార్ నమోదు సేవలు అందుతాయన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలిపారు.